అచ్చంపేట ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి.. ఉద్రికత్త

నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్  రాజ్యాంగం పై  చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు.

దీంతో  ఆగ్రహించిన టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలయీసులు  కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.