వృద్ధులకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన వనితకు వందనం క్లబ్

వాసవి క్లబ్ వనితకు వందనం సెక్రటరీ మేడిశెట్టి లక్ష్మీ జన్మదిన వేడుకలను వనితకు వందనం క్లబ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో అవంతిపురం వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించి వృద్ధులకు 25 కేజీ రైస్ ను పంపిణీ చేసారు ఈ కార్యక్రమంలో ఐపిసి మిరియాల క్షత్రయ జోనల్ చైర్మన్లు సామా శ్రీనివాస్ . వెచ్చా సతీష్ వాసవి క్లబ్ వనితకు వందనం ప్రెసిడెంట్ సామ సంతోషి ట్రెజరర్ చీదళ్ల అనూష వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఓరుగంటి వెంకటేశ్వర్లు సెక్రటరీ దేవకి రామకృష్ణ ట్రెజరర్ ఊట్కూరి సైదయ్య వాసవి డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ట్రెజరర్ జగిని శ్రీనివాస్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.