Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
National
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన
హైదరాబాద్:
తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన ఖరారైంది.
28, 29 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్షా పర్యటించనున్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, మంచిర్యాల బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశంకానున్నారు.…
హైదరాబాద్లో జీ20 సమావేశాలు.. భద్రతపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్లో జీ20 సమావేశాలు.. భద్రతపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష
హైదరాబాద్ : నగరంలో ఈ నెల 28 నుంచి జూన్ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై కార్యాలయంలో డీజీపీ అంజనీకుమార్…
ప్రారంభమైన తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (Vande Bharat Express) పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును…
తెలుగు రాష్ట్రాల మధ్య తొలి సెమీ హైస్పీడ్ రైలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య తొలి సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ సంక్రాంతి పర్వదినాన ఆదివారం పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్ 10వ నంబరు ప్లాట్ఫాం నుంచి పరుగులు పెట్టే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిల్లీ నుంచి 10.30కి…
వ్యాపార లావాదేవీలకు సింగిల్ ఐడెంటిటీ పాన్ కార్డు.
వ్యాపార లావాదేవీలకు సింగిల్ ఐడెంటిటీ పాన్ కార్డు.
*🍥PAN Card | ఇప్పటి వరకు ప్రతియేటా వేతన జీవులు, వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి `పాన్ కార్డ్ లేదా పర్మినెంట్ అకౌంట్ నంబర్ ( PAN card ) తప్పనిసరి.…
ఇవి భోగి మంటలు కాదు..జగన్ ప్రభుత్వానికి చితి మంటలు. రావుసుబ్రహ్మణ్యం
*ఇవి భోగి మంటలు కాదు..జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చితి మంటలు..నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం.*
ఇవి భోగి మంటలు కాదని,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చితి మంటలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం…
భారత్ జోడో యాత్ర లో విషాదం
చండీగఢ్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర’లో విషాదం చోటుచేసుకుంది. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌధరీ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.…
శ్రీ వాణి టికెట్ల కుదింపు
తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను తితిదే రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్లైన్లో 250 టికెట్లు జారీ చేస్తారు. ఇప్పటికే తితిదే 500…
సమర యాత్ర” కు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు
*"ప్రత్యేక హోదా సాధన కోసం సమర యాత్ర" నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం మద్దతు.
*ప్రత్యేక హోదా కోసం జనవరి 20 నుండి ఫిబ్రవరి 4 వతేది వరకు విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి చేపట్టిన 'సమర యాత్ర" కు…