Browsing Category

భక్తి

నేడు భోగి

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇండ్ల…

శ్రీ వాణి టికెట్ల కుదింపు

తిరుమల: శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను తితిదే రోజుకు వెయ్యికి పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 టికెట్లు జారీ చేస్తారు. ఇప్పటికే తితిదే 500…

కరోనా వారియర్స్ అవార్డు గ్రహీత కు సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో శ్రీ రేణుక దేవాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

కాలేశ్వరం ఆలయ ధర్మకర్తల మండలి కాబోయే చైర్మన్ ❓❓

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం ధర్మకర్తల మండలికి దరఖాస్తుల స్వీకరణకు ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టు వ్యవహారాలతో మూడేళ్లుగా కాళేశ్వరాలయం దేవస్థానం…

కాచారం ఎల్లమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం గ్రామంలో కైలాసపుర శ్రీ రేణుక బసవలింగేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వ్యవస్థాపకులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నాడు కూర్మా ద్వాదశి సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన…

ముక్కోటి ఉత్సవాలలో పాల్గొన్న టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

ముక్కోటి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన టిడిపి జాతీయ కోశాధికారి & జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సద్గురు శ్రీ శివానందమూర్తి గారి దివ్య ఆశీస్సులతో, బలుసుపాడు శ్రీ…

పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కె టి .దొడ్డి మండలం పాగుంట వెంకటేశ్వర స్వామిని లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు…

రాజుపాలెంలోని గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాజుపాలెం పట్టణ కేంద్రంలో గల శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు పండుగను…

హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల పాల్గొన్న మాజీ డిసిసి చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు

ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట పట్టణం 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ లో హనుమాన్ టెంపుల్ లో మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి సుజాత దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మరియు వరంగల్…

భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

*తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి తదితర అన్ని ప్రముఖ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి*. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05…